గాయని గీతామాధురి నటించిన ఆర్ 4 ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై `ప్రేమిస్తే`, `జర్నీ`, `పిజ్జా` వంటి బ్లాక్బస్టర్లను అందించిన సురేష్ కొండేటి సమర్పణలో తెరకెక్కిన సినిమా -`మెట్రో`. రజని రామ్ నిర్మాత . ప్రస్తుతం నగరాలలో జరుగుతున్న చైన్ స్నాచింగ్లను కళ్ళకు కడుతూ.. తెరకెక్కించిన చిత్రమిది. ఇటీవలే రిలీజ్ చేసిన ట్రైలర్కి, పోస్టర్లకు చక్కని స్పందన వచ్చింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో మార్చి 17న విడుదల చేస్తున్నారు.
]]>